Posted by admin on 2024-09-12 06:09:16 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 121
ఇప్పుడున్న పరిస్థితిల్లో ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పండ్లు తినాలి. ఎందుకు పండ్లు ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్,ఫైబర్ శరీరాన్ని, మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కిడ్నీ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. కిడ్నీల ఆరోగ్యం కోరుకునేవాళ్లు రోజు తినే ఆహారంలో ఐదు రకాల పండ్లు తీసుకుంటే కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయట. అంతేకాదు కిడ్నీల సమస్యలతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఐదు రకాల పండ్లు ఏమిటి.. వాటిని ఎలా తీసుకోవాలో ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
క్రాన్ బెరీస్:
నిమ్మకాయలు:
పుచ్చకాయ:
యాపిల్స్:
దానిమ్మ:
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.