Posted by pallavi on 2024-09-13 10:58:12 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 49
హైదరాబాద్: ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అవ్వబోతున్నారు. విజయవాడకు ప్రయాణిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ సాయంత్రం 3 గంటలకు చంద్రబాబుతో సమావేశం కానున్నారు.
అయితే, ఈ సమావేశం మర్యాదపూర్వకమైనదిగా భావించినప్పటికీ, నిజానికి ఇది మరొక ఉద్దేశ్యంతోనే జరుగుతోందని సమాచారం. తన చిన్ననాటి మిత్రుడిని పరామర్శించేందుకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయవాడకు వస్తున్నారు. ఈ సమయంలో, చంద్రబాబుతో ఆయన సమావేశం కానున్నారు.